పులుల సంరక్షణపై విద్యార్థుల వ్యాసరచన పోటీలు......
పోలవరం జిల్లా బీవీకే న్యూస్ 3 రిపోర్టర్:29
అడ్డతీగల మండలం, అడ్డతీగల జిల్లా పరిషత్ హై స్కూల్లో హెచ్ఎం వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఎఫ్ డి ఎఫ్ ఓ సుబ్బారెడ్డి నేతృత్వంలో బుధవారం ఇంటర్నేషనల్ టైగర్ డే నిర్వహించారు. పులుల సంరక్షణ పై విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్ పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అడ్డతీగల మండలం, అడ్డతీగల జిల్లా పరిషత్ హై స్కూల్లో హెచ్ఎం వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఎఫ్ డి ఎఫ్ ఓ సుబ్బారెడ్డి నేతృత్వంలో బుధవారం ఇంటర్నేషనల్ టైగర్ డే నిర్వహించారు. పులుల సంరక్షణ పై విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్ పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.