గిరిజన హక్కులపై అరకు ఎంపీ విజ్ఞప్తి.....
పోలవరం జిల్లా న్యూస్ 3 ప్రతినిధి:30
గిరిజనులు రాజ్యాంగం బద్ధహక్కులు పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అరకు ఎంపీ గుమ్మా తనుజారాణి కోరారు. కేంద్ర గిరిజన మంత్రి జు యల్ ఒరమ్ ను కలిసి 1/70 చట్టం, జి ఓ నెంబర్ 3 సమస్యలు వివరించారు. భూ హక్కులు పరిరక్షించాలని, లేకుంటే గిరిజన హక్కులు సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
గిరిజనులు రాజ్యాంగం బద్ధహక్కులు పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అరకు ఎంపీ గుమ్మా తనుజారాణి కోరారు. కేంద్ర గిరిజన మంత్రి జు యల్ ఒరమ్ ను కలిసి 1/70 చట్టం, జి ఓ నెంబర్ 3 సమస్యలు వివరించారు. భూ హక్కులు పరిరక్షించాలని, లేకుంటే గిరిజన హక్కులు సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.