టైఫాయిడ్ జ్వరాలతో కిటకిటలాడుతున్న ప్రజలు
పోలవరం జిల్లా న్యూస్ 3 ప్రతినిధి :24 పోలవరం జిల్లా, అడ్డతీగల మండలం, ఎల్లవరం పంచాయతీ లో ఉన్న ఆరోగ్య ప్రాథమిక కేంద్రం వద్ద రోజురోజుకీ రోగుల సంఖ్య పెరుగుతుంది. వాతావరణ పరిణామం వలన, చుట్టుప్రక్కల గ్రామాల నుండి ఎక్కువగా టైఫాయిడ్ వ్యాపించడం వలన ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు చికిత్స పొందుతున్నారు.