నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జములమ్మను పరమార్శించిన మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట జిల్లా, జూన్ 12 (బి వి కే న్యూస్ ) మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండలం అవుసలోనిపల్లి గ్రామానికి చెందిన జములమ్మ అనారోగ్యం తో నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విషయంను తెలుసుకొని మంత్రి వాకిటి శ్రీహరి జములమ్మ ను పరామర్శించడం జరిగింది. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి డాక్టర్లను ఆదేశించడం జరిగింది.